Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజంలో లింగభేదం ఉండరాదు : మానుషి

హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనడం ఆనందంగా ఉందని మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ అన్నారు. జీఈఎస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హె

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (18:36 IST)
హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనడం ఆనందంగా ఉందని మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ అన్నారు. జీఈఎస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఉమెన్ ఎట్ వర్క్ అనే అంశంపై మానుషి తన ఆలోచనలను పంచుకున్నారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కడం పట్ల దేశం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్త్రీ, పురుషులిద్దరినీ సమానంగా చూడాల్సిన అవసరముందని.. ఈ విషయాన్ని పురుషులు తెలుసుకోవాలని మానుషి సూచించారు. 
 
ఇకపోతే, హెల్త్ కేర్ లోపని చేయడం ఇష్టమని… భవిష్యత్‌లో డాక్టర్‌గా సేవలందించడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, మిస్ యూనివర్స్‌గా తన పేరును ప్రకటించిన తర్వాత కాస్తంత ఉద్విగ్నతకు లోనయ్యాయని, అపుడు అలా ప్రవర్తించకుండా మరింత హుందాతనంగా నడుచుకుని వుండాల్సిందన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments