Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం బాబులకు దుర్వార్త - మద్యం షాపులు బంద్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (16:10 IST)
హైదరాబాద్ నగరంలోని మద్యం బాబులకు ఇది నిజంగానే దుర్వార్త. వారాంతపు రోజైన శనివారం జంట నగరాల్లో మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి కారణం హనుమాన్ శోభాయాత్ర. 
 
ప్రతి యేడాది తరహాలోనే ఈ యేడాది కూడా హనుమాన్ శోభాయాత్రకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతుంది. శనివారం హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బంద్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది.
 
ఈ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ఆంక్షలు విధించారు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటలకు నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు విధిగా మూసివేయాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రా ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments