Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే మల్లారెడ్డి జైలుకే : రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 24 మే 2022 (15:05 IST)
రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామంలో జరిగిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో లేని హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు వేల ఎకరాలను వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. 
 
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి ఆక్రమించిన భూములపై ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామని రేవంత్ అన్నారు. అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డిని జైలుకు పంపుతుందని హెచ్చరించారు. ఆక్రమిత స్థలంలో వైద్య కళాశాలను మంత్రి నిర్మిస్తున్నారని ఆరోపించారు. 
 
మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ అండదండలు ఉన్నాయని, అందువల్లే వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆయన ఆక్రమించుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరాస పాలకులకలు భవిష్యత్‌లో చిక్కులు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments