Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాట వింటేనే ఆ కొండముచ్చు పాలుతాగుతోంది

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (07:05 IST)
''నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గుడుగ్గుడుగ్గు డుగ్గుడుగ్గని..'' ఈ పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట.. ప్రస్తుతం జంతువులను కూడా ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లెలో ఓ కిరణాదారుడు కోతుల బెడదను నివారించేందుకు ఓ ఆడ కొండముచ్చుని తీసుకొచ్చాడు. దీనికి ఓ పిల్ల కొండముచ్చు కూడా ఉంది. అయితే వారం క్రితం అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో పిల్ల కొండముచ్చు బాధతో ఏమీ తినడం లేదు.. తాగడం లేదు.

దీంతో ఈ యజమాని సెల్‌లో బుల్లెటు బండి పాటను వినిపించాడు. ఆ పాటలోని భాష, భావం అర్థంకాకపోయినా కొండముచ్చుకి మాత్రం బాగా నచ్చేసింది. ఆ పాట వింటూ.. చకచకా పాలు తాగేసింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఈ పాట మనుషులకే కాదు.. జంతువులకు ఊపు తెప్పిస్తోందని చమత్కరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments