Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాట వింటేనే ఆ కొండముచ్చు పాలుతాగుతోంది

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (07:05 IST)
''నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గుడుగ్గుడుగ్గు డుగ్గుడుగ్గని..'' ఈ పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట.. ప్రస్తుతం జంతువులను కూడా ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లెలో ఓ కిరణాదారుడు కోతుల బెడదను నివారించేందుకు ఓ ఆడ కొండముచ్చుని తీసుకొచ్చాడు. దీనికి ఓ పిల్ల కొండముచ్చు కూడా ఉంది. అయితే వారం క్రితం అనారోగ్యంతో తల్లి చనిపోవడంతో పిల్ల కొండముచ్చు బాధతో ఏమీ తినడం లేదు.. తాగడం లేదు.

దీంతో ఈ యజమాని సెల్‌లో బుల్లెటు బండి పాటను వినిపించాడు. ఆ పాటలోని భాష, భావం అర్థంకాకపోయినా కొండముచ్చుకి మాత్రం బాగా నచ్చేసింది. ఆ పాట వింటూ.. చకచకా పాలు తాగేసింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఈ పాట మనుషులకే కాదు.. జంతువులకు ఊపు తెప్పిస్తోందని చమత్కరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments