Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయులోని రోగిని కొరికిన ఎలుకలు.. తీవ్ర రక్తస్రావం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:28 IST)
వరంగల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఐసీయు వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికాయి. దీంతో ఆయన తీవ్ర రక్తస్రావమైంది. కాళ్లు, చేతులు కొరికేయడంతో ఆ రోగికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
వరంగల్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ వార్డులోని ఎలుకలు ఆ రోగి కాళ్లు, చేతులు కొరికివేశాయి. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. 
 
ఈ ఘటనతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఎలుకలు తరిమేసి శ్రీనివాస్‌కు వైద్యం చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments