Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యానుకు ఉరేసుకుని..

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (10:28 IST)
ఉంగరం పోయిందనే కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,.. ఉంగరం ఎక్కడో పోగొట్టుకున్నానని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. తనను క్షమించాలంటూ ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఆమె వరంగల్ మండలంలోని గున్నెపల్లి గ్రామానికి చెందింది. ఆమె పేరు హేమలత (19). మంగళవారం హేమలత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉగాది పురస్కరించుకుని ఇటీవల ఇంటికి వచ్చిన హేమలత చేతి వుంగరం మిస్ అయ్యింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఇంట్లో వారు తిడుతారనే భయంతో.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై హేమల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments