Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యానుకు ఉరేసుకుని..

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (10:28 IST)
ఉంగరం పోయిందనే కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,.. ఉంగరం ఎక్కడో పోగొట్టుకున్నానని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. తనను క్షమించాలంటూ ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఆమె వరంగల్ మండలంలోని గున్నెపల్లి గ్రామానికి చెందింది. ఆమె పేరు హేమలత (19). మంగళవారం హేమలత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉగాది పురస్కరించుకుని ఇటీవల ఇంటికి వచ్చిన హేమలత చేతి వుంగరం మిస్ అయ్యింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఇంట్లో వారు తిడుతారనే భయంతో.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై హేమల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments