Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. లోబరుచుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ..?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (15:55 IST)
వికారాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గుడ్డిరుక్య తాండాకు చెందిన వివాహిత మహిళ అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే కామాంధుడి చెరలో చిక్కిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు, విడియోలు తీసిన శ్రీనివాస్ మహిళను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 
 
మహిళను శారీరకంగా లోబర్చుకోవడమే కాక ఆ సమయంలో కూడా వీడియోలు తీసి వాటిని ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ పైశాచికానందం పొందడం మొదలుపెట్టాడు. అలా షేర్ అయిన వీడియోలు ఒకరి దగ్గరి నుండి మరొకరికి చేరి అలా అలా చేతులు మారుతూ మహిళ కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో బాదిత మహిళ భర్త కుల్కచర్ల పోలిసు స్టేషన్లో పిర్యాదు చేశారు. 
 
మా పైనే పోలీసులకు పిర్యాదు చేస్తారా అంటూ బాదితురాలి కుటుంబంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. బాధితురాలికి అండగా ఉండవలసిన ఎస్సై కూడా శ్రీనివాస్ కుటుంబానికి వత్తాసు పలుకుతూ తమపై కేసులు చేశాడని బాధితురాలి సోదరుడు ప్రకాశ్ ఆరోపిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments