మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. లోబరుచుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ..?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (15:55 IST)
వికారాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గుడ్డిరుక్య తాండాకు చెందిన వివాహిత మహిళ అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే కామాంధుడి చెరలో చిక్కిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు, విడియోలు తీసిన శ్రీనివాస్ మహిళను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 
 
మహిళను శారీరకంగా లోబర్చుకోవడమే కాక ఆ సమయంలో కూడా వీడియోలు తీసి వాటిని ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ పైశాచికానందం పొందడం మొదలుపెట్టాడు. అలా షేర్ అయిన వీడియోలు ఒకరి దగ్గరి నుండి మరొకరికి చేరి అలా అలా చేతులు మారుతూ మహిళ కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో బాదిత మహిళ భర్త కుల్కచర్ల పోలిసు స్టేషన్లో పిర్యాదు చేశారు. 
 
మా పైనే పోలీసులకు పిర్యాదు చేస్తారా అంటూ బాదితురాలి కుటుంబంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. బాధితురాలికి అండగా ఉండవలసిన ఎస్సై కూడా శ్రీనివాస్ కుటుంబానికి వత్తాసు పలుకుతూ తమపై కేసులు చేశాడని బాధితురాలి సోదరుడు ప్రకాశ్ ఆరోపిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments