Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ డబ్బులిస్తే తీస్కుని హస్తానికి ఓటెయ్యండి... విజ‌య‌శాంతి

కేసీఆర్ నిజమాబాద్ బ‌హిరంగ స‌భ‌లో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన‌ విమ‌ర్శ‌లపై కాంగ్రెస్ నాయ‌కులు ఘాటుగానే స్పందించారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (20:42 IST)
కేసీఆర్ నిజమాబాద్ బ‌హిరంగ స‌భ‌లో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన‌ విమ‌ర్శ‌లపై కాంగ్రెస్ నాయ‌కులు ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి స్పందిస్తూ... కేసీఆర్‌కు అబ‌ద్దాలు ఆడ‌డం అల‌వాటే. మేమే నాలుగైదు సీట్లు ఇచ్చాం. నువ్వా మాకు సీట్లు ఇచ్చేది అని ప్ర‌శ్నించారు. 
 
తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం గ‌జ దొంగ‌ల్లా దోచుకున్నార‌ని ఆరోపించారు. హామీల‌ను నిల‌బెట్టుకోలేని వాళ్ల‌ను హైద‌రాబాద్‌లో బ‌ట్టెబాజ్ అంటారు. మేం అధికారంలోకి వ‌చ్చాకా ఏక కాలంలో 2 ల‌క్ష‌ల రుణ మాఫీ చేస్తాం అని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
కాంగ్రెస్ కేసీఆర్ లాంటి దొర‌ల‌ను త‌రిమికొట్టింది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు భ‌య‌ప‌డం. తెలంగాణ‌ను 
కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తే చూస్తూ ఊరుకోం. టీఆర్ఎస్ డ‌బ్బులిస్తే తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యండి అని కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments