Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ డబ్బులిస్తే తీస్కుని హస్తానికి ఓటెయ్యండి... విజ‌య‌శాంతి

కేసీఆర్ నిజమాబాద్ బ‌హిరంగ స‌భ‌లో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన‌ విమ‌ర్శ‌లపై కాంగ్రెస్ నాయ‌కులు ఘాటుగానే స్పందించారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (20:42 IST)
కేసీఆర్ నిజమాబాద్ బ‌హిరంగ స‌భ‌లో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కులపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. కేసీఆర్ చేసిన‌ విమ‌ర్శ‌లపై కాంగ్రెస్ నాయ‌కులు ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి స్పందిస్తూ... కేసీఆర్‌కు అబ‌ద్దాలు ఆడ‌డం అల‌వాటే. మేమే నాలుగైదు సీట్లు ఇచ్చాం. నువ్వా మాకు సీట్లు ఇచ్చేది అని ప్ర‌శ్నించారు. 
 
తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం గ‌జ దొంగ‌ల్లా దోచుకున్నార‌ని ఆరోపించారు. హామీల‌ను నిల‌బెట్టుకోలేని వాళ్ల‌ను హైద‌రాబాద్‌లో బ‌ట్టెబాజ్ అంటారు. మేం అధికారంలోకి వ‌చ్చాకా ఏక కాలంలో 2 ల‌క్ష‌ల రుణ మాఫీ చేస్తాం అని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
కాంగ్రెస్ కేసీఆర్ లాంటి దొర‌ల‌ను త‌రిమికొట్టింది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు భ‌య‌ప‌డం. తెలంగాణ‌ను 
కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తే చూస్తూ ఊరుకోం. టీఆర్ఎస్ డ‌బ్బులిస్తే తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యండి అని కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments