Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐర్లాండ్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లి తెలంగాణ యువకుడు మృతి

Webdunia
మంగళవారం, 31 మే 2022 (19:57 IST)
ఫ్లోరిడాకు సమీపంలోని ఐర్లాండ్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడకు చెందిన కంటె మల్లయ్య కుమారుడు కంటె యశ్వంత్ (25) అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 
 
అయితే, ఆయన తన స్నేహితులతో కలిసి ఫ్లోరిడాకు సమీపంలోని ఐర్లాండ్ దీవులకు వివారయాత్రకు వెళ్లాడు. అక్కడ నుంచి ఓ ప్రైవేటు బోటు తీసుకుని పీటా దీవులకు వద్దకు చేరుకున్నాడు. అక్కడ సముద్ర స్నానం చేస్తుండగా ఒక్కసారిగా రాక్షస అలల తాకిడి గురై సముద్రంలోకి కొట్టుకునిపోయాడు. ఈ విషయాన్ని వేములవాడలోని కుటుంబ సభ్యులకు యశ్వంత్ స్నేహితులు చేరవేయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments