Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాట పాడుతూ వేదికపై కుప్పకూలి ప్రాణాలు విడిచిన గాయకుడు

deadbody
, సోమవారం, 30 మే 2022 (14:02 IST)
కేరళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఓ గాయకుడు వేదికపై పాటపాడుతూ కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 87 యేళ్ల గాయకుడు ప్రదర్శన ఇస్తూ వచ్చారు. ఆ సమయంలోనే ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 
 
1978లో విడుదలైన హీందీ చిత్రం "టూటే ఖి"లోనే సినిమాలో ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ మాన హో తుప్ బేహద్ హసీన్ అనే పాట పాడుతూనే కుప్పకూలిపోయాడు. పాటను ఆలపిస్తుండటగానే, వేదికపై కూర్చోవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన చేతిలో నుంచి మైక్ కిందపడిపోడాన్ని గమనించిన పక్కనవున్నవారు ఆయన్ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్వ్యూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న కృతిశెట్టి.. ఎందుకో తెలుసా?