Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరికి రానున్న హోం మంత్రి అమిత్ షా - రెండు రోజుల బస

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:58 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన రెండు రోజుల పాటు నగరంలో బస చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబరు 17వ తేదీన జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరవుతున్నారు. ఈ వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా హాజరుకానున్నారు. 
 
16వ తేదీన భాగ్యనగరికి చేరుకునే ఆయన ఆ రాత్రికి నగరంలో బస చేస్తారు. 17వ తేదీన విమోచన దినోత్సవం వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత నగర బీజేపీ శాఖకు చెందిన పలువురు ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై దృష్టిసారించిన అమిత్ షా.. నగర శాఖ ప్రతినిధులతోనూ ఇదే విషయంపై కీలక సలహాలు, సూచనలు ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments