Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. ఢిల్లీ కస్టమర్ షాకయ్యాడు.. ఏం జరిగింది..

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:38 IST)
హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఢిల్లీ కస్టమర్ కు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తే పార్శిల్ వచ్చింది. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్.
 
గురుగ్రామ్‌లోని న్యూగ్లోబల్ సంస్థలో డైరెక్టర్ ఆఫ్ పాలసీ అండ్ అడ్వకసీ హోదాలో పనిచేస్తున్న ప్రతీక్ కన్వాల్ జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ ద్వారా హైదరాబాద్‌లోని షాదాబ్ హోటల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. కొన్ని గంటల్లోనే పార్శిల్ వచ్చేసింది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో బిర్యానీ లేదు. 
 
బిర్యానీతో పాటు ఇచ్చే సాలన్ మాత్రమే ఉంది. దీంతో సదరు కస్టమర్ షాకయ్యాడు. జొమాటో కస్టమర్‌గా, జొమాటో షేర్ హోల్డర్‌గా తనకు డబుల్ లాస్ అయిందని, ఈ సమస్యను పరిష్కరించాలని, జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్.. ప్లస్ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments