Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య - మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (12:59 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేపట్టాల్సిన ఖమ్మం జిల్లా పర్యటన రద్దు అయింది. ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక పోలీసులే కారణం అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
నిజానికి మంత్రి కేటీఆర్ సోమవారం ఖమ్మంలో పర్యటించాల్సివుంటుంది. ఈ-కామర్స్‌పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వం స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా సోమవారం జరగాల్సివుంది. ఈ కారణాల కారణంగానే మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దు అయినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments