Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై క్లారిటీ

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:40 IST)
తెలంగాణ రాష్టంలో ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ఈ ఫలితాల విడుదలకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ ఫలితాలను సాధ్యమైనంత త్వరగా వెల్లడించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. ఈ కసరత్తు కూడా తుది దశకు చేరుకుంది. 
 
ఇంటర్ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 31వ తేదీన జవాబు పత్రాల మూల్యాంకన పనులను ప్రారంభించింది. ఇందుకోసం వివిధ సబ్జెక్టులకు సంబంధించి 2,701 మంది ఉపాధ్యాయులను నియమించింది. వీరంతా సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో ఈ మూల్యాంకన పనులు ఈ నెల 21వ తేదీతో ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments