Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెరాస పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ!

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (09:45 IST)
తెలంగాణా రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులంతా కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సారథ్యంలో తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగనుంది. 
 
ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి తెరాసకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా హాజరుకానున్నారు. ఇందులో పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిచి, సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 
 
ముఖ్యంగా, రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు, వరి ధాన్యానికి మద్దతు ధర, వ్యవసాయ చట్టాల రద్దు, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వం వైఖరి, రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలు తదితర అంశాలపై పార్టీ వైఖరిని, పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన తీరుపై సీఎం పలు సూచనలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments