Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు పోరులో తెరాసదే గెలుపు... బీజేపీ చిత్తు

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (17:59 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థి విజయం సాధించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగించిన ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామమాత్రంగా నిలిచారు. 
 
ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. ఈ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి తెరాస అభ్యర్థికి 11,666 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 14వ రౌండ్ ముగిసే సమయానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 95,304 ఓట్లు రాగా, రాజగోపాల్ రెడ్డికి 85,157 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన పాల్వాయి స్రవంతికి 21,243 ఓట్లు వచ్చాయి. 
 
14వ రౌండ్‌లో కూసుకుంట్లకు ఏకంగా 6,608 ఓట్ల, రాజగోపాల్ రెడ్డికి 5,553 ఓట్లు, లభించాయి. అంటే ఈ రౌండ్‌లో కూడా తెరాసకు 1,055 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా, 2,3 రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలో తెరాస అభ్యర్థే అధిక్యాన్ని కనపరిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments