Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామ పండు దొంగతనం చేశాడనీ కొట్టి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (17:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జామపండు దొంగిలించాడన్న అక్కసుతో ఓ యువకుడిని కొందరు కొట్టి చంపేసారు. దీంతో తోట యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని అలీగఢ్ జిల్లా మానేనా గ్రామానికి చెందిన దళిత యువకుడు ఓం ప్రకాష్ గ్రామం పక్కనే ఉన్న అడవికి వెళ్ళి తిరిగి వస్తుండగా, జామ తోటలో కిందపడిన ఓ పండును తెచ్చుకున్నాడు. ఆ యువకుడు గ్రామంలోకి వస్తున్న ఓం ప్రకాష్‌ను జామతోట యజమానులు భీంసేన్, బన్సారీ గమనించి నిలదీశారు. ఆపై మిగతా గ్రామస్థులంతా కలిసి ఓం ప్రకాష్‌పై దాడి చేశారు. 
 
తోటలో జామకాయలు దొంగిలంచారన్న ఆరోపిస్తూ విచారక్షణా రహితంగా కొట్టారు. ఈ దెబ్బలు తట్టుకోలేక ఓం ప్రకాష్ అచేతన స్థితిలోకి జారుకోగా, అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో దళిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments