Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా తెరాస ధర్నాలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (15:17 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార తెరాస పార్టీ ధర్నాలకు దిగింది. రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస నేతలతో కలిసి రైతులు రైతు ధర్నాలు దిగారు. 
 
ఈ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ, జిల్లాలో కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తామన్నారు.
 
ఈ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments