Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా తెరాస ధర్నాలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (15:17 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార తెరాస పార్టీ ధర్నాలకు దిగింది. రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస నేతలతో కలిసి రైతులు రైతు ధర్నాలు దిగారు. 
 
ఈ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ, జిల్లాలో కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తామన్నారు.
 
ఈ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments