Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణముఖి నదిలో ముగ్గురు గల్లంతు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (15:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం 250 కాలనీ వద్ద స్వర్ణముఖి నదిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. 
 
దీంతో వారి కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఘటనపై రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు పట్టించుకోలేని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులే కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యతారాహిత్యంగా నడుచుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments