Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంక‌టాచ‌లం చేరుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:59 IST)
చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక రైల్ ల్లో వెంకటాచలం స్టేషనుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర్ బాబు అధికారులు ఉప‌రాష్ట్ర‌ప‌తికి పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం ప‌లికారు. వెంకటాచలం స్టేషన్ నుంచి  ప్రతిష్టాత్మక ఉపరాష్ట్రపతి కాన్వాయ్ తో స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకున్నారు. 
 
 
స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రధాన నిర్వాహకులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ తో కలిసి ఇక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో సమావేశ మందిరం,  వైద్య శిబిరం భవనం, స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రధాన ఆవరణను సందర్శిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్షేమ సమాచారం తెలుసుకున్నారు.


సాయంత్రం నాలుగు గంటలకు ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. ఈ లోగా స్వర్ణభారతిలోని తన మందిరంలో వెంక‌య్య విశ్రమించారు. అక్క‌డే ఆయ‌న నెల్లూరు జిల్లా అధికారులతో పలకరింపులు జ‌రిపి త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments