Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంక‌టాచ‌లం చేరుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:59 IST)
చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక రైల్ ల్లో వెంకటాచలం స్టేషనుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర్ బాబు అధికారులు ఉప‌రాష్ట్ర‌ప‌తికి పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం ప‌లికారు. వెంకటాచలం స్టేషన్ నుంచి  ప్రతిష్టాత్మక ఉపరాష్ట్రపతి కాన్వాయ్ తో స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకున్నారు. 
 
 
స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రధాన నిర్వాహకులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ తో కలిసి ఇక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో సమావేశ మందిరం,  వైద్య శిబిరం భవనం, స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రధాన ఆవరణను సందర్శిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్షేమ సమాచారం తెలుసుకున్నారు.


సాయంత్రం నాలుగు గంటలకు ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. ఈ లోగా స్వర్ణభారతిలోని తన మందిరంలో వెంక‌య్య విశ్రమించారు. అక్క‌డే ఆయ‌న నెల్లూరు జిల్లా అధికారులతో పలకరింపులు జ‌రిపి త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments