Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి 17మంది సామూహిక అత్యాచారం

17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి 17మంది సామూహిక అత్యాచారం
, శుక్రవారం, 5 నవంబరు 2021 (18:55 IST)
కజకిస్థాన్‌లో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాలికపై నాలుగు రోజుల పాటు 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక క్యాబ్ డ్రైవర్ ఆమెను మోసపూరితంగా అపరిచిత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె తన సహచరులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు హైస్కూల్ విద్యార్థిని. 17 మంది వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు ప్రతిఘటించడంతో నదిలో ముంచి చంపేస్తానని బెదిరించారని తెలిపింది. 
 
షాపింగ్ పూర్తి చేసుకుని మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా..  క్యాబ్ డ్రైవర్ మత్తు పానీయాన్ని తాగమని మోసగించాడని బాలిక చెప్పింది. తనపై 17మంది అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది.  
 
నాలుగు రోజుల పాటు అత్యాచారం జరిగిందని బాలిక తెలిపింది. నిందితులకు న్యాయం చేస్తామన్న ఆశ కోల్పోయి స్థానిక మీడియాను ఆశ్రయించింది. ఐదు నెలల క్రితం ఈ ఘటన జరిగిందని, అయితే అప్పటి నుంచి ఎవరినీ అరెస్టు చేయలేదని బాధితురాలి తల్లి తెలిపారు. అందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పింది.్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొవ్వూరులో దాఖలైన నామినేషన్లు... స్వీక‌ర‌ణ పూర్తి