రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యంలో దూసుకెళుతున్న తెరాస

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (15:03 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్‌లోనూ తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచాడు. 
 
ఇప్పటివరకు తెరాసకు మొత్తం 52334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 49243 ఓట్లు వచ్యాయి. దీంతో తెరాస అభ్యర్థికి మొత్తం 3091 ఆధిక్యం లభించింది. మొత్తం 15 రౌండ్లకు గాను ఇప్పటికి వరకు 8 రౌండ్లు పూర్తికా మరో ఏడు రౌండ్లు పూర్తి చేయాల్సివుంది. 
 
తొలి రౌండ్‌లో ఆధిక్యం కనపరిచిన తెరాస అభ్యర్థి ఆ తర్వాత 2, 3 రౌండ్లలో వెనుకబడిపోయింది. నాలుగో రౌండ్‌లో తిరిగి ఆధిక్యంలో వచ్చింది. అప్పటి నుంచి ఎనిమిది రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగుతోంది. ఒక్క ఎనిమిదో రౌండ‌లోనే తెరాస అభ్యర్థికతి 536 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగితే మరో రెండు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయితే తెరాస అభ్యర్థి విజయం ఖాయమైనట్టే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments