Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ మహిళా ఎస్ఐపై అత్యాచారం? ఎస్సై శ్రీనివాస‌రెడ్డి రిమాండ్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:03 IST)
ట్రైనీ మహిళా ఎస్ఐని వేధింపులకు గురిచేసిన కేసులో మ‌రిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించారు. వ‌రంగ‌ల్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి బాధిత ట్రైనీ మహిళా ఎస్ఐ వరంగల్ సిపి తరుణ్ జోషీకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఈ ఘటన జిల్లాతోపాటు రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెండ్ చేసిన సిపి తరుణ్ జోషీ, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్ పిని ఆదేశించారు. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments