Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ మహిళా ఎస్ఐపై అత్యాచారం? ఎస్సై శ్రీనివాస‌రెడ్డి రిమాండ్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:03 IST)
ట్రైనీ మహిళా ఎస్ఐని వేధింపులకు గురిచేసిన కేసులో మ‌రిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించారు. వ‌రంగ‌ల్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి బాధిత ట్రైనీ మహిళా ఎస్ఐ వరంగల్ సిపి తరుణ్ జోషీకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఈ ఘటన జిల్లాతోపాటు రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెండ్ చేసిన సిపి తరుణ్ జోషీ, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్ పిని ఆదేశించారు. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments