నల్గొండలో కూలిన ట్రైనీ హెలికాఫ్టర్ - ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (12:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ ట్రైనీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జిల్లాలోని పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలోని రామన్నగూడెం తండా వద్ద సంభవించింది. 
 
ఈ ట్రైనీ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. పైగా, ఈ హెలికాఫ్టర్ కిందపడగానే తునాతునకలైపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా పైలెట్‌‍తో సహా ట్రైనింగ్ పైలెట్లు ఉన్నట్టు సమాచారం. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు, వైద్యులు, రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్ విద్యుత్ స్తంభంపై కూలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కొందరు స్థానికులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments