Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాదాపూర్‌లో భారీ చోరీ : వ్యాపారి ఇంట్లో రూ.50 లక్షలు చోరీ

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:40 IST)
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో భారీ చోరీ జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లోని కావూరి హిల్స్ ఫేజ్ 2లో వాసుదేవ రెడ్డి అనే వ్యాపారి నివసిస్తున్నారు. ఈయన గురువారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి మెయినాబాద్ సమీపంలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఇంటి తాళం విరగ్గొట్టి ఉండటం చూసిన హతాశులయ్యారు. 
 
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా కప్‌బోర్డులో ఉంచిన రూ.20 లక్షల నగదుతో పాటు కొంతమొత్తంలో అమెరికన్ డాలర్లు, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దాచివుంచిన సేఫ్ లాకర్ మాయమైనట్టు గుర్తించారు. ఆ వెంటనే మాదాపూర్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments