Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు

Webdunia
సోమవారం, 16 మే 2022 (08:00 IST)
కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడివుందని, అలాగే, బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్, తెలంగాణా మీదుగా తమిళనాడు వరకు 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడివుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా తెలంగాణాలో నేడు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పాలమూరులో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షం పాతం నమోంది. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో అండమాన దీవులకు సమీపంలో నేడు నైరుతి రుతపవనాల కదలికలు మెదలవుతాయని, ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments