Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతివేగంగా వచ్చి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (11:05 IST)
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. వేగంగా వచ్చిన రెండు మోటార్ బైకులు ఒకటికొకటి ఢీకొట్టుకోవడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

 
తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితంలేకపోయింది. అతడు కూడా మరణించాడు. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రాత్రివేళ ఈ ప్రమాదం జరిగింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments