Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతివేగంగా వచ్చి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (11:05 IST)
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. వేగంగా వచ్చిన రెండు మోటార్ బైకులు ఒకటికొకటి ఢీకొట్టుకోవడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

 
తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితంలేకపోయింది. అతడు కూడా మరణించాడు. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రాత్రివేళ ఈ ప్రమాదం జరిగింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments