Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ సైన్యం నుంచి షర్మిలా రెడ్డి సైన్యానికి బెదిరింపు కాల్స్, ఫిర్యాదు

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (15:36 IST)
షర్మిలా రెడ్డి. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో వచ్చే నెల 9న పార్టీ ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈమె పార్టీ గురించి తెరాస, భాజపాలు అస్సలు పట్టించుకోవడంలేదు. ఆమధ్య హరీశ్ రావు ఎవరో వచ్చి పార్టీ పెడతామంటుండ్రు అనే ఒక్క మాట తప్పించి తెరాస నుంచి షర్మిల గురించి ఎవ్వరూ వ్యాఖ్యానించడంలేదు. మరోవైపు భాజపా సైతం షర్మిలకు తెలంగాణలో అంత సీన్ లేదని చెపుతున్నారు.
 
కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి మాత్రం రియాక్ట్ అయ్యారు. సీమాంధ్రకు చెందిన కొందరు ఇచ్చే పైసల కోసం షర్మిల పార్టీ పెడుతున్నారనీ, వారి పప్పులు ఇక్కడ వుడకవంటూ వ్యాఖ్యానించారు. ప్రజల్లో హైప్ క్రియేట్ చేయడానికి షర్మిల తమ నాయకుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని రేవంత్ సైన్యం ఆరోపిస్తుంది. ఇంకోవైపు రేవంత్ సైన్యం నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ షర్మిలా రెడ్డి సైన్యం ఆరోపిస్తోంది. విషయాన్ని డిజిపికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
 
ఇదిలావుంటే గోనె ప్రకాశరావు అయితే తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పార్టీలు పెట్టిన చిరంజీవి, దాసరి పరిస్థితి ఏమయ్యిందో చూశాం కదా. షర్మిల రాజకీయాలు మానుకుని హాయిగా సొంత పనులు చూసుకోవడం మంచిదని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments