Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికలు.. ఎంజీఆర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ.. కలిసొస్తుందా?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (15:17 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ఎంజీఆర్ పోటీ చేసిన చెన్నైలోని అలందూర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ ఆరవ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం ఇవాళ కమల్ రెండవ దశ ప్రచారం మొదలుపెట్టనున్నారు. 
 
మంగళవారం ఆయన కోవిడ్ టీకా తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని అలందూర్ స్థానాన్ని కమల్ ఎన్నుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1967 నుంచి 1976వరకు ఈ స్థానం ఎంజీఆర్ ఆధీనంలో ఉంది. అప్పట్లో ఈ స్థానాన్ని పరంగిమలై నియోజకవర్గంగా పిలిచేవారు. 
 
కమల్ ముందు నుంచీ తన ప్రచారంలో ఎంజీఆర్ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో దాదాపు పది శాతం ఓట్లు పోలయ్యాయి. మార్చి ఏడో తేదీన మక్కల్ నీధి మయ్యం పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేయనుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments