Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా లేదు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (05:55 IST)
రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అనుమానితులకు నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగిటివ్‌ వచ్చిందని స్పష్టం చేశారు.

విదేశాల నుంచి వచ్చిన 41,102 మంది ప్రయాణికుల్లో 277 మందికి గాంధీలో పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా విమానాశ్రయం వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

విమానాశ్రయం వద్ద పరీక్షల కోసం వైద్యులు, నర్సులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మరో 2 థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలు కావాలని కేంద్రాన్ని కోరినా... సరైన స్పందన లేకపోవడంతో రెండు స్టాండింగ్‌ థర్మల్‌ స్క్రీన్ల కోసం ఆర్డర్‌ ఇచ్చామని తెలిపారు. కోఠి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో అధికారులతో మంత్రి సమావేశమయ్యారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments