Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు దెయ్యం: ముగ్గురు మంత్రగాళ్ళు అత్యాచారం, ఆ తర్వాత?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (18:35 IST)
హైదరాబాద్‌లోని ఉప్పల్ ఏరియా. రాజు, నర్సమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వరంగల్ సిటీకి చెందిన వీరు కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ లోని ఉప్పల్‌కు వెళ్ళి సెటిల్ అయ్యారు. రాజు, నర్సమ్మ ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు.
 
అయితే గత రెండురోజుల నుంచి నర్సమ్మ వింతవింతగా మాట్లాడుతూ ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు రాజు. అయితే ఆమెకు వైద్యులు చికిత్స చేయలేకపోయారు. దీంతో ఉప్పల్ ఏరియాలో ఒక మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్ళారు. నర్సమ్మకు దెయ్యం పట్టిందని చెప్పిన ఆ మాంత్రికుడు ఒక రోజుంతా ఆమెను తన దగ్గరే ఉంచాలన్నాడు. అలా ఉంచితే దెయ్యాన్ని వదిలిస్తానన్నాడు. 
 
దీంతో అతడిని నమ్మిన రాజు నర్సమ్మను అక్కడే వదిలి వెళ్ళాడు. ఒకరోజు పాటు నర్సమ్మపై అత్యాచారం చేశాడు మాంత్రికుడు. ఆ తరువాత దెయ్యం వదల్లేదని నర్సమ్మను పంపించేశాడు. రాజు మరో మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్ళాడు. అతను కూడా ఇలాగే చేశాడు. నర్సమ్మపై అత్యాచారం చేశాడు.
 
అక్కడ దెయ్యం వదల్లేదని మాంత్రికుడు చెప్పాడు. దీంతో ఇంకో మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్ళాడు రాజు. అతను కూడా నర్సమ్మపై అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి ఉప్పల్ పోలీస్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ముగ్గురు మాంత్రికులు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments