Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలపై కూర్చుని పోలీసుల కోసం 100కి డయల్ చేసిన వధువు, ఎందుకు?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (14:01 IST)
ఓ వధువు పెళ్లి పీటల మీద కూర్చుని పోలీసుల కోసం 100కి డయల్ చేసింది. దాంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. అసలు వధువు పెళ్లి పీటల పైనుంచి ఇలా పోలీసులకు ఎందుకు ఫోన్ చేసింది?
 
వివరాల్లోకి వెళితే... గురువారం నాడు మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్యతో వివాహాన్ని పెద్దల సమక్షంలో చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో వధూవరులు పెళ్లిపీటలపై కూర్చున్నారు. ఐతే అకస్మాత్తుగా వధువు తన సెల్ ఫోను నుంచి పోలీసుల కోసం 100కి డయల్ చేసింది. దాంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
 
పీటల పైనుంచి లేచి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనీ, తను ప్రేమించిన యువకుడిని పెళ్లాడుతానంటే పెద్దల అంగీకరించలేదనీ, తను ఈ పెళ్లి చేసుకోనని తెలిపింది. దీనితో పోలీసులు కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను వివాహం చేసుకునేందుకు పెద్దలు అడ్డు చెప్పరాదని కోరారు. శుక్రవారం నాడు మండలంలోని జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్‌ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments