Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో రైతు కాళ్ళు పట్టుకున్న బిజెపి జాతీయ కార్యదర్సి.. ఎందుకు?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (13:26 IST)
రైతులకు పాదాభివందనం చేశారు బిజెపి జాతీయ కార్యదర్సి సునీల్ థియోదర్. రైతులను ఇబ్బంది పెట్టడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదన్న సునీల్ థియోదర్..ఇప్పటికైనా నూతన రైతు చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. 
 
పట్టెడన్నం పెట్టే రైతన్న దేవుడితో సమానమని.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. తిరుపతిలోని కట్టకింద ఊరులో జరిగిన భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్న సునీల్ థియోదర్ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 
 
నూతన వ్యవసాయ రైతు చట్టాలపై అవగాహన కల్పిస్తూ రైతులకు కరపత్రాలను అందజేశారు సునీల్ థియోదర్. చట్టాలు ఏ విధంగా రైతులకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్నారన్నారు. దేశంలో రెండు రాష్ట్రాల రైతులే అనవసరంగా ఢిల్లీ వీధుల్లో నిరసనలు తెలుపుతున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments