Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో రైతు కాళ్ళు పట్టుకున్న బిజెపి జాతీయ కార్యదర్సి.. ఎందుకు?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (13:26 IST)
రైతులకు పాదాభివందనం చేశారు బిజెపి జాతీయ కార్యదర్సి సునీల్ థియోదర్. రైతులను ఇబ్బంది పెట్టడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదన్న సునీల్ థియోదర్..ఇప్పటికైనా నూతన రైతు చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. 
 
పట్టెడన్నం పెట్టే రైతన్న దేవుడితో సమానమని.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. తిరుపతిలోని కట్టకింద ఊరులో జరిగిన భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్న సునీల్ థియోదర్ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 
 
నూతన వ్యవసాయ రైతు చట్టాలపై అవగాహన కల్పిస్తూ రైతులకు కరపత్రాలను అందజేశారు సునీల్ థియోదర్. చట్టాలు ఏ విధంగా రైతులకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్నారన్నారు. దేశంలో రెండు రాష్ట్రాల రైతులే అనవసరంగా ఢిల్లీ వీధుల్లో నిరసనలు తెలుపుతున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments