Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేనెల ఒకటో తేదీన టెట్ పరీక్షా ఫలితాలు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (16:19 IST)
తెలంగాణా రాష్ట్రంలో టెట్ పరీక్షా ఫలితాలను వచ్చే నెల ఒకటో తేదీన వెల్లడించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె మంగళవారం ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఉర్హత పరీక్షా ఫలితాలను వెల్లడించే తేదీని కూడా ప్రకటించారు. 
 
నిజానికి ఈ టెట్ ఫలితాలు ఈ నెల 27వ తేదీ సోమవారం వెల్లడి కావాల్సివుంది. కానీ సోమవారం రాత్రి వరకు ఈ ఫలితాలను వెల్లడించలేదు. 
 
ఈ నేపథ్యలో మంగళవారం ఈ విషయంపై దృష్టిసారించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ ఒకటో తేదీన ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ఈ టెట్ పరీక్షల్లో భాగంగా, మొదటి పేపర్‌కు 318506 మంది, రెండో పేపర్‌కు 251070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments