Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేట్ ఆస్పత్రుల్లో నిలిచిన ఆరోగ్య వైద్య సేవలు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (13:14 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పాత బకాయిలు చెల్లించాలని కార్పొరేట్ ఆస్పత్రి యజమానులు డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ బకాయిలు చెల్లించేంతవరకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు ఆహ్వానించింది.
 
తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్థరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ వైద్య సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు యాజమాన్య సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించనందునే నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రులు ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments