Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేట్ ఆస్పత్రుల్లో నిలిచిన ఆరోగ్య వైద్య సేవలు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (13:14 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పాత బకాయిలు చెల్లించాలని కార్పొరేట్ ఆస్పత్రి యజమానులు డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ బకాయిలు చెల్లించేంతవరకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు ఆహ్వానించింది.
 
తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్థరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ వైద్య సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు యాజమాన్య సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించనందునే నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రులు ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments