Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకున్న తెలంగాణ అధికారులు... ఆ 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (08:18 IST)
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి జరిపిన ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు.
 
దేశంలోకి ఒమిక్రాన్ వైరస్ ప్రవేశించిన దృష్ట్యా ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన అధికారులకు కొన్ని సూచలనలు, సలహాలు ఇచ్చారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
కాగా, ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి 1805 మంది వచ్చారని, వీరిలో 13 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు మంత్రికి తెలిపారు.  అయితే, వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, 13 మందికి నెగెటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

కన్నప్ప గ్రామం ఊటుకూరు శివాలయాలో పూజలు చేసిన విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments