Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకున్న తెలంగాణ అధికారులు... ఆ 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (08:18 IST)
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి జరిపిన ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు.
 
దేశంలోకి ఒమిక్రాన్ వైరస్ ప్రవేశించిన దృష్ట్యా ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన అధికారులకు కొన్ని సూచలనలు, సలహాలు ఇచ్చారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
కాగా, ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి 1805 మంది వచ్చారని, వీరిలో 13 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు మంత్రికి తెలిపారు.  అయితే, వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, 13 మందికి నెగెటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments