తెలంగాణ మిర్యాలగూడ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 16 జులై 2020 (14:37 IST)
తెలంగాణ ప్రజా ప్రతినిధులను కరోనా వెంటాడుతున్నది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ప్రతినిధులను భయాందోళనలో ముంచింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు సైతం కరోనా బారిన పడ్డారు.
 
జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో రెండు రోజులు క్రితం ఆయన పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా తేలడంతో తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments