వివాహేతర సంబంధం : మనీ కోసం గొడవపడి సర్కిల్ బ్లేడుతో గొంతు కోసేశాడు...

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:16 IST)
ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వివాహితతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న మహిళ కావడంతో ఆమెను బాగా వాడుకున్నారు. విచ్చలవిడిగా శారీరకసుఖం అనుభవించాడు. కానీ, డబ్బులో వారివద్ద చిన్నపాటి గొడవ జరిగింది. అంతే.. ఆ మహిళను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా శివారుల్లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లా పెద్దమడుగుకు చెందిన లక్ష్మి అనే మహిళ భర్త చనిపోవడంతో పని కోసం హైదరాబాద్‌‌కు వచ్చింది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పని చేస్తున్న ఆమె.. కొంతకాలంగా అదేగ్రామానికి చెందిన ఆర్య కుమార్‌‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
ఈ క్రమంలో ఇద్దరు బుధవారం హైదరాబాద్‌ నుంచి భునగిరి శివారులోని నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆర్యకుమార్‌ తన వద్ద ఉన్న సర్కిల్‌ బ్లేడ్‌తో లక్ష్మిని హత్య చేశాడు. 
 
అర్థరాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతదేహాన్ని గుర్తించి, భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments