Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీపీసీఆర్ టెస్టులపై హైకోర్టు కీలక ఆదేశాలు

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (16:25 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు సోమవారం మరోమారు విచారణ చేపట్టింది. ఇందులోభాగంగా, రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ప్రతి రోజూ కనీసం లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించింది. భౌతికదూరం, మాస్కులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న సూచించింది. అలాగే, కరోనా నియంత్రణ మార్గదర్శకాలపై మంత్రివర్గం సమావేశమై చర్చించనుందని చెప్పారు. 
 
హైకోర్టులో రేపటినుంచి వర్చువల్‌గా కేసులు విచారణ, ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్నట్టు తెలిపింది. కోవిడ్ వ్యాప్తి వల్ల మళ్ళీ వర్చువల్ విచారణలు జరుపనున్నట్టు హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి హైకోర్టు వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం