Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ఆపి హోంగార్డును అభినందించిన తెలంగాణ హైకోర్టు సీజే

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (13:28 IST)
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ శుక్రవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో హోంగార్డు అష్రఫ్ అలీని ఘనంగా సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద తన విధులు నిర్వహిస్తున్నప్పుడు సిజె సతీష్ చంద్ర తన కారును ఆపి, హోంగార్డును సత్కరించారు.
 
అలీ విధులు నిర్వర్తిస్తున్న తీరును ప్రధాన న్యాయమూర్తి రోజూ గమనిస్తున్నారని, శుక్రవారం ఆయన తన కారును ఆపి, విధి నిర్వహణలో నిబద్ధతను మెచ్చుకున్నారని చెబుతున్నారు. మీడియాతో అష్రఫ్ అలీ సంతోషం వ్యక్తం చేస్తూ.. తన విధి నిర్వహణకు కట్టుబడి ఉన్నందుకు సీజే సతీష్ చంద్ర అభినందనలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే తనను అభినందించడంతో అష్పర్ అలీ ఉప్పొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments