Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ఆపి హోంగార్డును అభినందించిన తెలంగాణ హైకోర్టు సీజే

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (13:28 IST)
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ శుక్రవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో హోంగార్డు అష్రఫ్ అలీని ఘనంగా సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద తన విధులు నిర్వహిస్తున్నప్పుడు సిజె సతీష్ చంద్ర తన కారును ఆపి, హోంగార్డును సత్కరించారు.
 
అలీ విధులు నిర్వర్తిస్తున్న తీరును ప్రధాన న్యాయమూర్తి రోజూ గమనిస్తున్నారని, శుక్రవారం ఆయన తన కారును ఆపి, విధి నిర్వహణలో నిబద్ధతను మెచ్చుకున్నారని చెబుతున్నారు. మీడియాతో అష్రఫ్ అలీ సంతోషం వ్యక్తం చేస్తూ.. తన విధి నిర్వహణకు కట్టుబడి ఉన్నందుకు సీజే సతీష్ చంద్ర అభినందనలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే తనను అభినందించడంతో అష్పర్ అలీ ఉప్పొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments