Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుపేద విద్యార్థిని ఎం.శ్రీలేఖకు ల్యాప్‌టాప్ అందించిన గవర్నర్ తమిళసై సౌందర రాజన్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:02 IST)
నిరుపేద విద్యార్థిని ఎం.శ్రీలేఖకు ల్యాప్‌టాప్ అందించారు గవర్నర్ తమిళసై. తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఎం. శ్రీలేఖ.
 
 
రాజ్‌భవన్ ప్రత్యేక చొరవ కింద “పరికరాన్ని విరాళంగా ఇవ్వండి” అనే పేరుతో పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను పంపిణీ చేయడం జరుగుతోంది.
Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments