Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుపేద విద్యార్థిని ఎం.శ్రీలేఖకు ల్యాప్‌టాప్ అందించిన గవర్నర్ తమిళసై సౌందర రాజన్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:02 IST)
నిరుపేద విద్యార్థిని ఎం.శ్రీలేఖకు ల్యాప్‌టాప్ అందించారు గవర్నర్ తమిళసై. తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఎం. శ్రీలేఖ.
 
 
రాజ్‌భవన్ ప్రత్యేక చొరవ కింద “పరికరాన్ని విరాళంగా ఇవ్వండి” అనే పేరుతో పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను పంపిణీ చేయడం జరుగుతోంది.
Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments