Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య చైనాలో పేలిన బస్సు - ఒకరి మృతి - 42 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:59 IST)
ఈశాన్య చైనాలో ఓ బస్సు ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం శనివారం జరిగింది. 
 
లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో ఈ పేలుడు జరిగింది. బస్సులో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పేలుడు జరిగిందని, కానీ, మంటలు మాత్రం చెలరేగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. 40 మందికి మాత్రం స్వల్పంగా గాయాలైనట్టు అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments