Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీసీ, ట్యాబ్ ధరలు పెరుగుతాయా? కారణం ఏంటంటే?

పీసీ, ట్యాబ్ ధరలు పెరుగుతాయా? కారణం ఏంటంటే?
, గురువారం, 20 జనవరి 2022 (14:14 IST)
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి పెరగడంతో పాటు పీసీలకు, ట్యాబ్‌లకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా ల్యాప్ టాప్, పీసీల ధరలు త్వరలో పెరగనున్నాయి. వినియోగం పెరిగిన కారణంగా తయారీ వ్యయాలు కాస్త అధికం కావంతో కొనుగోలుదారులపై భారం పడనుంది.  
 
ఈ ఏడాది పీసీలు, ల్యాప్ టాప్ ధరలు పెరగడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. యోగించే చిప్స్ సెమీ కండెక్టర్ తయారీ వ్యయాలు పెరిగాయని ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ అయిన తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ (టీఎస్ఎంసీ) అంటోంది. హార్డ్ వేర్ వస్తువుల ధరలు కాస్త పెరగడంతో పీసీ, ట్యాబ్‌ల ధరలు పెరుగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూతన సాంకేతికతలతో బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం సక్సెస్