Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కొత్తగా ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు!!

Webdunia
గురువారం, 21 మే 2020 (09:25 IST)
ఉన్నత విద్యను మరింతగా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బుధవారం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని మంత్రుల ఉప సంఘం సిఫార్సు చేసింది. దీంతో ఐదు కొత్త యూనివర్శిటీలు ఏర్పాటు కానున్నాయి. 
 
ఈ ఐదు వర్శటీల్లో మెదక్ జిల్లాలో వోక్స్‌సెన్ యూనివర్శిటీ, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లిలో మహీంద్రా యూనివర్శిటీ, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్కేసర్‌లో అనురాగ్ విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ యూనివర్శిటీలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments