తెలంగాణాలో కొత్తగా ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు!!

Webdunia
గురువారం, 21 మే 2020 (09:25 IST)
ఉన్నత విద్యను మరింతగా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బుధవారం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని మంత్రుల ఉప సంఘం సిఫార్సు చేసింది. దీంతో ఐదు కొత్త యూనివర్శిటీలు ఏర్పాటు కానున్నాయి. 
 
ఈ ఐదు వర్శటీల్లో మెదక్ జిల్లాలో వోక్స్‌సెన్ యూనివర్శిటీ, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లిలో మహీంద్రా యూనివర్శిటీ, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్కేసర్‌లో అనురాగ్ విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ యూనివర్శిటీలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments