Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (17:26 IST)
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసే అరుదైన అవకాశం తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థికి లభించింది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో బీఏ చదువుతున్న శ్రీవర్షిణి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఉపన్యాసం ఇవ్వడానికి ఎంపికయ్యారు.  
 
అవకాశాలు తరుచుగా రావని, వాటిని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట జిల్లాకు చెందిన యువతి శ్రీవర్షిణి తెలిపింది. సుభాష్ చంద్రబోస్ జాతీయవాద అభిప్రాయాల పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, ఆయనపై చాలా పరిశోధనలు చేశానని ఆమె చెప్పింది. ప్రధాని మోదీతో కలవాలన్న తన కల నెరవేరబోతోందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments