Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (17:26 IST)
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసే అరుదైన అవకాశం తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థికి లభించింది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో బీఏ చదువుతున్న శ్రీవర్షిణి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఉపన్యాసం ఇవ్వడానికి ఎంపికయ్యారు.  
 
అవకాశాలు తరుచుగా రావని, వాటిని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట జిల్లాకు చెందిన యువతి శ్రీవర్షిణి తెలిపింది. సుభాష్ చంద్రబోస్ జాతీయవాద అభిప్రాయాల పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, ఆయనపై చాలా పరిశోధనలు చేశానని ఆమె చెప్పింది. ప్రధాని మోదీతో కలవాలన్న తన కల నెరవేరబోతోందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments