Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ పర్యటనకు వెళుతున్న సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (10:18 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. సీఎం కేసీఆర్ రాంచీ పర్యటనకు అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అక్కడ అమర వీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.
 
కాగా, చైనా సరిహద్దుల్లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఒకరు ఉన్నారు.
 
ఆ సమయంలో సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే, 2020 జూన్ 19 మంది సైనికులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ జార్ఖండ్ వెళుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments