Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ పర్యటనకు వెళుతున్న సీఎం కేసీఆర్

Telangana
Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (10:18 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. సీఎం కేసీఆర్ రాంచీ పర్యటనకు అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అక్కడ అమర వీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు.
 
కాగా, చైనా సరిహద్దుల్లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. వీరిలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఒకరు ఉన్నారు.
 
ఆ సమయంలో సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే, 2020 జూన్ 19 మంది సైనికులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ జార్ఖండ్ వెళుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments