Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రంగనాథ స్వామి దర్శనానికి సీఎం కేసీఆర్ - రేపు సీఎం స్టాలిన్‌తో భేటీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి జిల్లాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రంగనాథ స్వామి ఆలయాలనికి చేరుకుంటారు. 
 
స్వామి దర్శనం అనంతరం ఆయన చెన్నైకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక్కడ నుంచి ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. 
 
కాగా, సీఎం స్టాలిన్‌తో జరిగే సమావేశంలో ధాన్య సేకరణతో పాటు, కనీస ధర కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపడుతుంది. పార్లమెంట్ వేదికగా తెరాస సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఈ విషయంలో డీఎంకే మద్దతును కూడగట్టే విషయంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments