Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రంగనాథ స్వామి దర్శనానికి సీఎం కేసీఆర్ - రేపు సీఎం స్టాలిన్‌తో భేటీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (11:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి జిల్లాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రంగనాథ స్వామి ఆలయాలనికి చేరుకుంటారు. 
 
స్వామి దర్శనం అనంతరం ఆయన చెన్నైకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక్కడ నుంచి ఆయన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. 
 
కాగా, సీఎం స్టాలిన్‌తో జరిగే సమావేశంలో ధాన్య సేకరణతో పాటు, కనీస ధర కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపడుతుంది. పార్లమెంట్ వేదికగా తెరాస సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఈ విషయంలో డీఎంకే మద్దతును కూడగట్టే విషయంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments