మూడుతరాల ప్రేక్షకాభిమానం పొందిన నటుడు కైకాల : సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (12:18 IST)
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన ఓ ప్రకటన చేశారు. మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుడు కైకాల అంటూ ప్రశంచించారు. ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. 
 
తెలుగు చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ తన వైవిధ్య నటన ద్వారా మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం కేసీఆర్ అన్నారు. సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments