Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీసారా - జె బ్రాండ్ల మద్యంపై చర్చకు టీడీపీ పట్టు.. చిడతలు వాయించిన సభ్యులు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (12:43 IST)
ఏపీ రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలకుదిన సభ్యులు నువ్వానేనా అనే రీతిలో తలపడుతున్నారు. ముఖ్యంగా, వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీ మరణాలతో పాటు రాష్ట్రంలో ఏరులై పారుతున్న  బ్రాండ్ల మద్యం క్వాలిటిప చర్చించని టీడపీ సభ్యులు పట్టుబడుతున్నారు. 
 
కానీ, అధికార సభ్యులు మాత్రం చర్చకు ససేమిరా అంటుంది. దీంతో టీడీపే సభ్యలు తమ నిరసనను సభలో వినూత్నంగా  తెలియజేస్తున్నారు. ఇందులోభాగంగా టీడీపీ సభ్యులు బుధవారం సభలో చిడతలు వాయించారు. 
 
అయితే, చిడతలు వాయించిన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్తైనా సంస్కారం, ఇంజ్ఞితజ్ఞానం ఉందా అంటూ మండిపడ్డారు. తెదేపా సభ్యులు సభ గౌవర మార్యాదలను తగ్గించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments