Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావుబతుకుల్లో ఎమ్మార్వో హంతకుడు సురేష్, ఆసుపత్రి వైపు రాని బంధువులు

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (20:50 IST)
తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి కారణమైన నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సురేష్‌కు డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. పోలీసుల సంరక్షణలో ప్రస్తుతం సురేష్‌కు చికిత్స జరుగుతోంది. సురేష్‌కు ప్రస్తుతం మేల్ బర్నింగ్ వార్డులో చికిత్స జరుగుతోంది.
 
65 శాతం సురేష్‌ శరీరానికి కాలిన గాయాలు అయ్యాయి. మరో 72 గంటలు గడిస్తే తప్ప సురేష్‌ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమంటున్నారు వైద్యులు. ఘటన జరిగిన తరువాత సురేష్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు మొదట ప్రాధమిక చికిత్స అందించి మేల్ బర్నింగ్ వార్డుకు తరలించారు. తల భాగంలో, ఛాతీ భాగంలో సురేష్‌కు తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. అయితే సురేష్‌ను చూడటానికి ఇప్పటివరకు బంధువులెవరూ రాలేదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments